పుంగనూరులో ఆ స్థలాలను కబ్జా చేస్తే సహించం: సీపీఐ కొత్తూరు మురళి

0
79

పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఆయన జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను పరిశీలించారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 97/4లో లేఅవుట్లు వేసి పదిమంది విలేకరులకు పట్టాలు అందజేసిందని, అయితే కొంతమంది ఆ స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...
By Pagadala Venkateswar 2026-04-18 04:04:57 0 71
Telangana
అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల...
By Avunoori Mahesh 2026-05-02 15:35:27 0 152
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 165
Andhra Pradesh
శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2025-12-30 10:07:29 0 183
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com