ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.

0
101

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వెంకటాద్రి నాయుడు ధర్మరక్షణ, దానగుణానికి నిలువుటద్దమని, అమరావతిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. దేవాలయాల నిర్మాణం, అన్నదానాలు, కరువు కాలంలో ప్రజలకు సహాయం వంటి ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
APలో పెద్ద సంఖ్యలో IAS,IPS లకు పదోన్నతులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది....
By John Baji 2025-12-28 14:40:15 0 330
Andhra Pradesh
సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  అమరావతి, సచివాలయం (22-06-2026).    *సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు...
By Benguluri Madhubabu 2026-06-22 13:41:02 0 134
SURAKSHA
Rakesh Kumar IAS: A Dedicated Leader in Public Service
The Journey Begins "The true measure of administration lies in how effectively it transforms the...
By Fathima Safa 2026-07-23 07:23:35 0 27
Business & Finance
Choose the Right Bank Loan for Business Growth
A bank loan provides businesses with the financial support needed to expand operations, purchase...
By Navya Sree 2026-07-13 07:28:22 0 55
Andhra Pradesh
మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ...
By Mobbu Venkatramana 2026-01-28 11:55:26 0 506
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com