మధుర వాడ లో శక్తి క్యాంప్

0
468

విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ ఎస్ ఐ సింహా చలం ఆధ్వర్యం లో జరిగింది. క్యాంప్‌లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థులు. ఉపాధ్యాయులు హాజరు అయ్యారు .ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి తర గ తులలో చెప్పాలన్నారు . సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నేర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాదకరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దునుకు కొం టార నీ చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు పానీయాలు. గంజాయి బెట్టింగ్ అల వాట్లకు. మధ్య పానం లకు దూర ంగా ఉం డా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసాలకు లోబడి జీ వి తా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి ధ ఉద్యో గాలు చేసి ఇటు సేవ చేసి దేశాన్ని ప్రజలకు సేవ చేయాలి. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు

Search
Categories
Read More
Telangana
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...
By Nookapangu Manikanta 2026-05-15 14:26:09 0 68
Telangana
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...
By Thalakokkula Sadanandam 2026-04-03 05:35:52 0 300
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
By John Baji 2026-02-04 05:05:21 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com