మధుర వాడ లో శక్తి క్యాంప్

0
465

విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ ఎస్ ఐ సింహా చలం ఆధ్వర్యం లో జరిగింది. క్యాంప్‌లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థులు. ఉపాధ్యాయులు హాజరు అయ్యారు .ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి తర గ తులలో చెప్పాలన్నారు . సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నేర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాదకరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దునుకు కొం టార నీ చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు పానీయాలు. గంజాయి బెట్టింగ్ అల వాట్లకు. మధ్య పానం లకు దూర ంగా ఉం డా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసాలకు లోబడి జీ వి తా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి ధ ఉద్యో గాలు చేసి ఇటు సేవ చేసి దేశాన్ని ప్రజలకు సేవ చేయాలి. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ
అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-11 08:04:20 0 113
Telangana
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో...
By MERIGE MALLESH 2026-03-25 09:22:54 0 345
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com