బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

0
137

మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్...

దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు ఈ రోజు మన నర్సంపేట శాసనసభ్యులు గౌ"శ్రీ"దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోరుబావి త్రవ్వే కార్యక్రమాన్ని ప్రారంబించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ మరియు ఈ కార్యక్రమంలో శివాజీనగర్ సర్పంచ్ సుకినె నాగరాజు,మల్లంపల్లి గ్రామ సర్పంచ్ బూర రాధిక చందూ గౌడ్,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు,మండల నాయకులు పుచ్చకాయలు బుచ్చిరెడ్డి,ముత్యాల కుమారస్వామి,కొలుగూరి సుమంత్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,ఉప సర్పంచ్ బోయిని రంజిత్,యాదవ కుల సంఘం పెద్దమనిషి ఇట్టబోయిన స్వామి,కుల సంఘం అధ్యక్షులు గాజు శ్రీనివాస్,గ్రామ వార్డు సభ్యులు గాజు శివాజీ,డ్యాగం రాణి నర్సింగం,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు...  

Search
Categories
Read More
SURAKSHA
​. Rapid Response via 'Dial 112'
​Content: The Karnataka Police has significantly reduced response times through the 'Dial 112'...
By Kalaga Sailaja 2026-06-29 09:54:20 0 67
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ కి అవార్డు రావడం సంతోషం మంత్రి మండిపల్లి
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి డిజిటల్...
By Benguluri Madhubabu 2026-01-17 07:39:00 0 308
Andhra Pradesh
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-26 08:02:14 0 299
Andhra Pradesh
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*   *Press Release 5*   *ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌...
By Rajini Kumari 2026-01-20 10:24:40 0 173
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com