పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్

0
94

కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం బట్టువారిపల్లెలోని ఒక గోడౌన్లో దాచి ఉంచిన సుమారు రూ. 15 లక్షలు విలువచేసే 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని బెల్లం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి లో ఉద్యోగాలు !!
కర్నూలు :  ** ఆంధ్రప్రదేశ్ తిరుపతి లో నాన్ టీచింగ్ కొలువులు !!ఇండియన్ ఇన్‌స్టిట్యూట్...
By Hari Krishna 2025-12-22 08:26:07 0 224
Andhra Pradesh
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు...
By Pagadala Venkateswar 2026-01-23 10:54:30 0 167
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 47
Telangana
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
By Jagadeesh Babu 2026-05-27 15:02:04 0 252
Andhra Pradesh
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన
త్రిపురాంతకం మండలం, గొల్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఉప్పలపాటి తిరుమలబాబు కుటుంబాన్ని...
By Chennaiah Kati 2026-07-14 19:13:34 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com