అమరనాథ రెడ్డికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేత

0
56

శుక్రవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదాలు, శాలువా, ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు స్థానికులైన చంద్రశేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
West Bengal
বঙ্গ BJP’র “নারেন্দ্র কাপ” ফুটবল টুর্নামেন্ট আজ থেকে শুরু
বঙ্গ #BJP আজ থেকে “#নারেন্দ্র_কাপ” নামে বিশেষ ফুটবল টুর্নামেন্টের আয়োজন করেছে। এই...
By Pooja Patil 2025-09-11 11:25:39 0 280
Andhra Pradesh
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో! 👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 11:39:41 0 222
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ :: కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లా  *  రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్...
By Hari Krishna 2026-01-08 15:22:02 0 178
Andhra Pradesh
మదనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
మదనపల్లి రామారావు కాలనీలో సోమవారం పట్టపగలే రెండు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో నడిరోడ్డుపై...
By Pagadala Venkateswar 2026-03-10 04:26:27 0 103
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com