నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ

0
85

*నూతన నటి నటులతో ఆంధ్ర టాకీస్ బ్యానర్ పై దార రవి స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " నీది నాది మరో కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ....* 

 

విజయవాడ: (గురువారం) విజయవాడ ప్రెస్ క్లబ్ లో 23 వ డివిజన్ కార్పొరేటర్ నెల బండ్ల బాల స్వామి గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమం లో కృష్ణ లంక టీడీపీ నాయకులు వేముల దుర్గారావు ..కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ డిస్టిబుటర్స్ జయరాం,ఓం , రమేష్ ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది...

 

కార్పొరేటర్ బాల స్వామి మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని ఈ లాంటి చిన్న సినిమాలకు మా వంతు ప్రోత్సాహం ఉంటుంది అని ఈ చిత్రం త్వరగా నిర్మాణం ముగించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాలి అని చెప్పడం జరిగింది. 

 

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దార రవి మాట్లాడుతూ.. ఇది ఒక ప్రేమ కథ అని ఇప్పుడు ఉన్న యూత్ కి దగ్గర గ ఉండే కథ అని చివరిగా ఒక మంచి మెస్సేజ్ తో కథ ఉంటుంది అని తెలిపారు.

 

హీరో హీరోయిన్ ప్రవల్లిక, గంగాధర్ మాట్లాడుతూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తామని. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు ఈ చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియచేసారు.

చిత్రానికి ముఖ్య పాత్రలు భావన సురేష్, పవన్, ప్రసాద్ పోషించిగా, సాంకేతిక నిపుణులు 

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం దార రవి, కెమెరా జరుగు వెంకట్, ఎడిటింగ్ దాసరి రవి,మేనేజర్ శామ్యూల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కొండపల్లి రవి.

స్టిల్స్. జాన్ బాబు 

మేకప్ నాని తదితరులు పాల్గొన్నారు....

Search
Categories
Read More
Andhra Pradesh
YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
Andhra   YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP జగన్ పై...
By Pagadala Venkateswar 2026-03-09 05:49:57 0 112
Telangana
పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్...
By Sidhu Maroju 2025-09-01 13:13:24 0 387
Telangana
ఈ ఫోటో ఒక్కటే చాలూ
ఈ ఫోటో ఒక్కటే చాలూ…మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పడానికి....
By Pinnehasan Odela 2025-12-23 14:02:18 0 267
Andhra Pradesh
విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:40:27 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com