జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు

0
76

తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

‎జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

‎విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

‎నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.

‎కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ పేరుతో, పిల్లర్లను రిపేర్ చేయించకుండా నాటకాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు.

‎ఈ విచారణ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ, న్యాయపరమైన షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

‎గతంలో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగిస్తూనే, ఇప్పుడు ఏకంగా నివేదికనే కొట్టివేసింది.

Search
Categories
Read More
Telangana
సింగరేణి గనుల పై ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు
మంచిర్యాల : శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ ఆర్ పి 3 గని ఆవరణలో మహాత్మా జ్యోతి రావు పూలె 199 వ జయంతి...
By Avunoori Mahesh 2026-04-11 05:34:44 0 142
Telangana
రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు...
By Ponnala Srinivasrao 2026-05-06 04:05:40 0 86
Andhra Pradesh
విజయవాడ రూరల్ మండలం నున్నలో ఆకాల వర్షం
Avja    *విజయవాడ రూరల్ మండలం నున్నలో వడగళ్ల వాన – రైతుల్లో ఆందోళన*  ...
By Rajini Kumari 2026-04-06 12:56:30 0 157
Andhra Pradesh
మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.
నెల్లూరు  కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్...
By Ratna Sekhar 2026-03-10 19:42:07 0 113
Andhra Pradesh
మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ...
By Patan Khuddus 2026-05-08 10:32:05 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com