గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే

0
123

చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్ తీసుకొచ్చింది భక్తులు తప్పనిసరిగా పంచగవ్యను సేవించాల్సిందేనని స్పష్టం చేసింది యాత్రికుల ఆధ్యాత్మిక స్వచ్ఛతను నిర్ధారించుకునేందుకు అవిశ్వాసులను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది ఈ మేరకు దర్శనానికి వెళ్లే వారు గోమూత్రం పేడ పాలు పెరుగు నెయ్యితో చేసిన పంచగవ్యను కొద్దిగా స్వికరించాల్సి ఉంటుంది

Like
1
Search
Categories
Read More
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 179
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 261
Andhra Pradesh
పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు...
By Kothuru Murali 2026-04-10 04:45:30 0 69
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల...
By Kothuru Murali 2026-03-27 14:36:21 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com