రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య

0
247

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం

బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం  

నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.  

దివ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతిలో కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దివ్య, ఇంటర్మీడియట్‌లో కూడా తన ప్రతిభను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం విశేషం.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య  దివ్యకు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గుండె వైద్య సేవలకు కొత్త దశ   — డా. కవిత రెడ్డి IIHFW...
By Sadaq Sadaq 2026-05-17 02:17:41 0 58
Andaman & Nikobar Islands
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...
By Dunna Jessicaruth 2026-05-16 05:11:31 0 41
Andhra Pradesh
కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్ కి ఈ రోజు సెలవు !!
కర్నూలు : నేడు కర్నూలు సీ క్యాంప్ రైతుబజారులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం :సి.క్యాంపు...
By Hari Krishna 2025-12-26 00:36:41 0 178
Telangana
తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు...
By Ponnala Srinivasrao 2026-04-19 01:15:22 0 79
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్...
By Kothuru Murali 2026-02-08 10:19:56 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com