జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

0
240

అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం

మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్

నందిగామ,ఏప్రిల్,20,(భారత్ అవాజ్ ): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న అయ్యప్ప సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎండి జాఫర్ ప్రశంసించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం మజ్జిగ పంపిణి కార్గో ఏజెంట్ ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ నిర్వాహకులు ఎండి జాఫర్ గురుస్వామి కొప్పు రమేష్ బాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి నిర్వహకులు నిత్యం చేస్తున్న కార్యక్రమాలు సేవకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు, తదితరులు పాల్గోన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు !!
కర్నూలు : కర్నూలు జిల్లా :* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌...
By Hari Krishna 2025-12-22 13:48:04 0 185
Telangana
జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు...
By Nookapangu Manikanta 2026-05-15 14:21:39 0 69
Telangana
RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల...
By Nookapangu Manikanta 2026-04-23 11:49:06 0 115
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు...
By Boya Dasthagiri 2026-03-26 00:50:23 0 242
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి గద్దె అనురాధ
*ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి* *తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే...
By Rajini Kumari 2026-03-13 12:29:15 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com