వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు

0
256

వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు 

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ని కలిసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రజల్లో వైసీపీ పార్టీ బలోపేతంపై సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలపరిచారని మాజీ ఎమ్మెల్యే మందు తోక జగన్ మోహన్ రావు.... అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రతి నియోజక వర్గం వైఎస్ఆర్సీపీ సంస్థగతాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, నియోజకవర్గస్థాయి సమావేశాలతో మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామం ప్రతి డివిజన్ స్థాయి నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో వైసిపి పార్టీ మరింత బలపడి భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 257
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
By John Baji 2026-01-21 11:15:32 0 186
Goa
New Governor Appointed for Goa: Political Upset from NDA
In a rare political move by the NDA, Pusapati Ashok Gajapathi Raju, a veteran from the Telugu...
By Bharat Aawaz 2025-07-17 06:24:38 0 1K
Andhra Pradesh
పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్....
By Kothuru Murali 2026-01-12 08:41:36 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com