మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.

0
70

మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొన్నారు. అండర్-14లో నెహ్రూ మున్సిపల్ స్కూల్, అండర్-17లో కలిచెర్ల జెడ్పీ స్కూల్, అండర్-19లో జ్ఞానాంబిక కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తాయని అతిథులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా...
By Mitappaly Shiavji 2026-01-01 04:00:48 0 439
Andhra Pradesh
చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!
చీరాల పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్...
By Vadlamudi NagaVenkat 2026-05-14 10:17:52 0 63
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 98
Telangana
భూపాల్ పల్లి జిల్లాల్లో వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి.....!
భూపాలపల్లి: వడదెబ్బతో అంగన్వాడీ టీచర్ లత మృతి..... భారత్ అవాజ్ న్యూస్: 17 మే ఈరోజు భూపాలపల్లి...
By Gujile Ramu 2026-05-17 07:20:33 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com