మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ

0
229

మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*

నందిగామ,ఎన్టీఆర్ జిల్లా

మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీని శుక్రవారం బండిపాలెం మదీనా మసీదు కమిటీ సభ్యులకు అందజేశారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిజెపి నాయకులు సైదా ని కమిటీ సభ్యులు ఏసిని అడగగా వెంటనే అందజేస్తానని కమిటీ సభ్యులకి భరోసా ఇచ్చారు. పది రోజులు తర్వాత వెంటనే బండిపాలెం మసీదు కమిటీ సభ్యులను పిలిపించి ఏసీ ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి సైదా మాట్లాడుతూ నమాజ్ చదివే భక్తులకు ఎండాకాలం ఏసీ ఎంతో అవసరం అని, ఈ రోజుల్లో ఏసీ వినియోగం సామాన్యమైపోయిందని, మసీదుకు ఏసీ ని దాతల ద్వారా వితరణ చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు బండిపాలెం మదీనా మజీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా మసీదులో నమాజు చదివే భక్తుల కోసం యేసుని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ *షేక్ సైదాను సమాజ్ సేవ సైదా* అని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు కమిటీ సభ్యులు హబీబుల్లా మరియు, షేక్ అజిత్ భాయ్, షేక్ మొగలా సాహెబ్, సయ్యద్ జాన్ సైదా, షేక్ కరీముల్లా, సయ్యద్ బడేమియా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ జాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ
'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య   నందిగామ, జూలై...
By Patan Khuddus 2026-07-06 17:05:43 0 99
SURAKSHA
The People’s Protector: The Inspiring Journey of Shri N. Koti Reddy, IPS
A Sentinel of Service: Bridging the Gap Between Law and Community "Every person who wears a...
By Kalaga Sailaja 2026-07-14 09:14:06 0 53
Fashion & Beauty
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know
Carrot Oil in Beauty: The New Glow-Getter You Need to Know We’ve always known carrots are...
By BMA ADMIN 2025-05-21 13:52:57 0 2K
Andhra Pradesh
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*   *మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...
By Rajini Kumari 2026-05-30 12:18:31 0 117
Telangana
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం...
By Ponnala Srinivasrao 2026-05-16 02:51:52 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com