'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి

0
130

TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని ఆలోచన చేస్తున్నాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు'కాళేశ్వరం'నిర్మాణంలోBRS చేసిన తపిదలు ప్రజలకి తెలుసు.ఈ ప్రాజెక్టు పైమాకు ఎలాంటి దురుదేశమూ లేదు.గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్ ,డిజైన్లు  పూర్తి చేయాలని నిర్ణయంచాo అని .వివరించారూ. NDSA చైర్మన్ తో వీటి పై చర్చించము అని తెలిపరు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...
By Kothuru Murali 2026-01-28 09:02:56 0 129
Andhra Pradesh
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్ 33 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-02-11 11:49:26 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com