పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?

0
229

డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24 లక్షలు.కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50కోట్లు జీతాలు పెన్షన్లకే వేచించాలి ఒక్కో ఎంపీ ఆఫీస్ ఖర్చు కింద₹60,000 నియోజకవర్గ అలవెన్స్ కోసం 70,000 అందుకుంటున్నారు.పార్లమెంట్ కు హాజరైతే రోజుకు 2,500 తీసుకుంటున్నారు.ఫ్రీ జర్నీ. గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹ వందల కోట్లు చేరుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి,...
By Rajini Kumari 2026-02-07 12:15:32 0 135
Telangana
అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, ఘనంగా నివాళులు అర్పించిన: ఎంపీ
సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ వంశీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం...
By Avunoori Mahesh 2026-04-14 06:18:39 0 158
Andhra Pradesh
వాహనాల కొనుగోలులో అక్రమ వసూలు నివారణకు చర్యలు తీసుకోండి.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్‌లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు...
By Pagadala Venkateswar 2026-02-14 05:57:27 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com