వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు

0
195

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు నమోదు

యన్టీ.ఆర్. జిల్ల నందిగామ పట్టణ పరిధిలో వజ్రాల పేరిట మహిళను భారీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంటి పక్కనే అద్దెకి ఉండి పరిచయమై మోసం చేసిన కేటుగాడు కరుణాకర్ రెడ్డి(కన్నా )

నమ్మించి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని నా ఆశ చూపి మహిళా నుంచి 5 లక్షలు నగదు వసూలు చేసి మాయం

పథకం ప్రకారమే ఇలా ఇలా చేశాడని బాధిత మహిళ నూర్జహాన్ లబోదిబో...

ఏం జరిగిందో తెలుసుకుందాం రండి నూర్జహాన్ మాటల్లో...

నా పేరు నూర్జహాన్ నేను నందిగామ రెండో వార్డ్ లో నివాసం ఉంటాను మా పక్కింట్లో అద్దెకి ఉండి మాయమాటలు చెప్పి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అని మోసం చేసి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల ఉంటే వజ్రాలు కొంటాను 15 లక్షలు వస్తాయి మీకు అధిక మొత్తంలో ఇస్తానని మోసం చేశాడు. ఇతను పూర్తి పేరు జల్లాపురం కృష్ణవేణి తండ్రి, జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి, తనకు వజ్రాల వ్యాపారం ఉందని ఆమెను నమ్మబలికాడు. కేవలం ₹5 లక్ష లకే మార్కెట్‌లో ₹10 నుండి ₹15 లక్షల విలువ చేసే వజ్రాలు వస్తాయని, అందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నాకు ఆశ చూపాడుని బాధితురాలు వాపోయింది.

పథకం ప్రకారమే కరుణాకర్ రెడ్డి మోసం చేశాడని నా దగ్గర ఉన్న బంగారాన్ని చూసి బ్యాంకులో పెట్టి ఇవ్వమని వచ్చిన వెంటనే అధిక మొత్తంలో ఇస్తానని ఆశ చూపించి మోసం చేశాడని లబోదిబోమంటున్న నూర్జహాన్....!

నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తో త్వరలోనే డబ్బులు ఇస్తానని నమ్మబలికి మరో మోసానికి తెర తీసిన కరుణాకర్ రెడ్డి. పెద్ద మనుషుల అండతో కర్ణాకర్ రెడ్డి పరార్ 

విజయవాడ కమిషనర్ ను ఆశ్రయించిన బాధిత మహిళ ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి(కన్నా )పై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.....!

Search
Categories
Read More
Andhra Pradesh
తృటిలో తప్పిన ప్రమాదం.
మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ...
By Pagadala Venkateswar 2026-03-12 14:27:21 0 133
Andhra Pradesh
సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో  నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని  సెయింట్ మార్క్స్ సెంటెనరీ...
By Gadiyapudi Narendra 2025-12-26 14:46:37 0 191
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 226
Telangana
7 కోట్ల 30 లక్షలతో నిర్మించబోతున్న గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ...
By Krishna Balina 2026-05-06 09:07:27 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com