వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు

0
196

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు నమోదు

యన్టీ.ఆర్. జిల్ల నందిగామ పట్టణ పరిధిలో వజ్రాల పేరిట మహిళను భారీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంటి పక్కనే అద్దెకి ఉండి పరిచయమై మోసం చేసిన కేటుగాడు కరుణాకర్ రెడ్డి(కన్నా )

నమ్మించి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని నా ఆశ చూపి మహిళా నుంచి 5 లక్షలు నగదు వసూలు చేసి మాయం

పథకం ప్రకారమే ఇలా ఇలా చేశాడని బాధిత మహిళ నూర్జహాన్ లబోదిబో...

ఏం జరిగిందో తెలుసుకుందాం రండి నూర్జహాన్ మాటల్లో...

నా పేరు నూర్జహాన్ నేను నందిగామ రెండో వార్డ్ లో నివాసం ఉంటాను మా పక్కింట్లో అద్దెకి ఉండి మాయమాటలు చెప్పి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అని మోసం చేసి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల ఉంటే వజ్రాలు కొంటాను 15 లక్షలు వస్తాయి మీకు అధిక మొత్తంలో ఇస్తానని మోసం చేశాడు. ఇతను పూర్తి పేరు జల్లాపురం కృష్ణవేణి తండ్రి, జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి, తనకు వజ్రాల వ్యాపారం ఉందని ఆమెను నమ్మబలికాడు. కేవలం ₹5 లక్ష లకే మార్కెట్‌లో ₹10 నుండి ₹15 లక్షల విలువ చేసే వజ్రాలు వస్తాయని, అందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నాకు ఆశ చూపాడుని బాధితురాలు వాపోయింది.

పథకం ప్రకారమే కరుణాకర్ రెడ్డి మోసం చేశాడని నా దగ్గర ఉన్న బంగారాన్ని చూసి బ్యాంకులో పెట్టి ఇవ్వమని వచ్చిన వెంటనే అధిక మొత్తంలో ఇస్తానని ఆశ చూపించి మోసం చేశాడని లబోదిబోమంటున్న నూర్జహాన్....!

నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తో త్వరలోనే డబ్బులు ఇస్తానని నమ్మబలికి మరో మోసానికి తెర తీసిన కరుణాకర్ రెడ్డి. పెద్ద మనుషుల అండతో కర్ణాకర్ రెడ్డి పరార్ 

విజయవాడ కమిషనర్ ను ఆశ్రయించిన బాధిత మహిళ ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి(కన్నా )పై చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.....!

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
By Pinnehasan Odela 2026-01-10 12:10:32 0 176
Telangana
ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ...
By Sidhu Maroju 2026-02-19 17:16:53 0 175
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 120
Telangana
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-04-30 12:35:42 0 123
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో...
By Kothuru Murali 2026-03-17 07:12:25 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com