జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
152

గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన గణన 2027 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఏ న్యుమరేషన్ ప్రక్రియను గౌరవ రవాణా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పూర్తి చేయడం నిజంగా ఆదర్శప్రాయమైన ముందడుగు ప్రజలు తో ప్రత్యక్షంగా కలిసిపోయి ప్రభుత్వ కార్యక్రమాలపై నమ్మకం పెంచేలా నాయకులు స్వయంగా ముందుకు రావడం ఎంతో శ్వాసనీయం ఈ చర్య ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలనిస్ఫూర్తి కలుగుతుంది జనగణన విజయవంతం కావడం దేశ అభివృద్ధికి కీలకం అలాంటి కీలక కార్యక్రమంలో నాయకత్వం చూపించిన ఈ చర్య నిజంగా ప్రశంసనీయం 

Search
Categories
Read More
Andhra Pradesh
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
By Pagadala Venkateswar 2026-03-16 07:05:40 0 131
Telangana
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు...
By Gujile Ramu 2026-04-27 11:05:15 0 213
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 73
Andhra Pradesh
గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.
*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!*...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:12:25 0 317
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com