మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.

0
89

మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం నియమించింది. మంగళగిరి ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్‌లో ఆమెకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇప్పటికే ఆమె భర్త రామకృష్ణ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సీనియర్ మహిళా నాయకురాలైన తులసికి రాష్ట్ర స్థాయి పదవి రావడంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ విద్యార్థుల విజయభేరి
నందవరం మండల కేంద్రం ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ 40 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా 39...
By Boya Dasthagiri 2026-04-15 08:41:24 0 122
Andhra Pradesh
సైబర్ నేరాలు, రహదారి భద్రత, హెల్మెట్ వాడకం , మహిళలపై జరిగే నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు : కర్నూలు పోలీసులు
కర్నూలు :  కర్నూల్ జిల్లా...సైబర్ నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, మహిళల పై జరిగే...
By Hari Krishna 2026-01-08 11:28:57 0 172
Telangana
సికింద్రాబాద్ బచావో
సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో...
By Thodupunuri Visweswarrao 2026-01-17 06:08:31 0 342
Andhra Pradesh
అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్...
By Pagadala Venkateswar 2026-03-27 04:20:05 0 132
Andhra Pradesh
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-28 14:47:36 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com