మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు
Posted 2026-04-15 07:39:45
0
271
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలోని
ఘనంగా జరిగిన అంబేద్కర్ వేడుకలు
దోర్నాల మండలంలోమండలంలోని ఎగువ చెర్లోపల్లిలోపల్లి గ్రామంలో ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎన్పిఎస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దొడ్డ వెంకట్రావు అలాగే జిల్లా అధ్యక్షుడు కేఎన్పిఎస్ ఓర్చు శ్రీనివాసరావు మార్కాపురం సీనియర్ న్యాయవాది కొండేటి వెలుగొండయ్య మరియు టియుసి ఐ జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం మరియు ఏఎంపిఎస్ కార్యవర్గ సభ్యులు ఊదర రాజరత్నం తదితరులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కులను సహాయ సహకారాలతో సమాజం కొరకు మాటల్లో ఈ కార్యక్రమాన్ని వివరించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jharkhand Issues Malaria Alert After Fatal Outbreak
The Jharkhand government has declared a statewide health alert following the tragic death of four...
విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు.
బాపట్ల: విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్,...
నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర...
మంచిర్యాల్,: వేతనం లేదు.. శిక్షణకు రాలేము
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది....
ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో...