ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?
Posted 2026-01-31 12:09:24
0
164
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, కేంద్ర పన్నుల వాటా పెంపు, SASKI పథకం కొనసాగింపు, రాయలసీమ అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ జోన్ వంటి కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రీ-బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచింది. ఈ ప్రతిపాదనలు నెరవేరితే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా...
ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ :
జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు... జాతీయ...
Bangalore Police Feed Poor, Free Medical Service
Today Bangalore Police staff distributed hot meals and drinking water to homeless people...
Rift in Karnataka Cabinet: Ramalinga Reddy Resigns Over Portfolio Allocation
The newly formed Karnataka government faces its first major political storm as senior leader...
దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల...