ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో

0
129

అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎమ్మిగనూరు లో ఏడవ డొనేషన్ రక్తదానం శిబిరం లో 50 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ K. M. ముజీబ్. రంగస్వామి చౌదరి మరియు నందిపాటి మురళి.కేతారి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సేవాసమితి ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్ రఫిక్. ఫ్యాన్స్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 62
Andhra Pradesh
ఆ తగ్గింపు కంపెనీలకి వినియోగదారులకు కాదు చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం  ...
By Rajini Kumari 2026-03-30 04:59:14 0 138
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:02 0 570
Telangana
జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊ KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి...
By Ponnala Srinivasrao 2026-03-29 01:59:28 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com