బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం రూ. 16 కోట్లకు చేరిక
Posted 2026-04-13 08:38:00
0
241
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఆలయ ఉప కమిషనర్ & ఇవో ఏకంబరం కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా...
Ease of Doing Business: Tripura Leads Nationally
In a major administrative victory, Tripura has become the first state in India to fully implement...
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...