బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం రూ. 16 కోట్లకు చేరిక

0
130

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఆలయ ఉప కమిషనర్ & ఇవో ఏకంబరం కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 156
Andhra Pradesh
విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త...
By Gadiyapudi Narendra 2026-03-02 17:26:46 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com