"కిస్తమ్మ ఎన్క్లేవ్లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-04-13 08:35:07
0
143
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్క్లేవ్లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వంటి అవసరాలను ప్రజలు వివరించారు.
ప్రజల సమస్యలను స్థలంలోనే పరిశీలించిన మాజీ కార్పొరేటర్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో స్థానికులకు నమ్మకం పెరిగిందని నివాసితులు తెలిపారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు...
నిజామాబాద్
అలిండియా అర్గానైజేషన్ అఫ్ కెమిష్ట్ డ్రాగిస్ట్(AIOCD) పిలుపు మెరాకు ఈరోజు దేశవ్యప్తంగ రిటైల్...
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్ జిల్లా నెహెరునగర్లో శుక్రవారం గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ అధ్వర్యంలో...
మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.
మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త...