"కిస్తమ్మ ఎన్క్లేవ్లో సమస్యలపై స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-04-13 08:35:07
0
234
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిస్తమ్మ ఎన్క్లేవ్లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకునేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , టీపీ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి, సాజిద్, మహేందర్లతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పార్క్ అందీకరణ, చెట్ల కొమ్మల తొలగింపు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వంటి అవసరాలను ప్రజలు వివరించారు.
ప్రజల సమస్యలను స్థలంలోనే పరిశీలించిన మాజీ కార్పొరేటర్, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వీలైనంత త్వరగా పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనతో స్థానికులకు నమ్మకం పెరిగిందని నివాసితులు తెలిపారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...
మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం
ప్రచురణార్ధం.29.01.26
*మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం*
*...
అక్రమ కేసుల వ్యవహారంలో ఘర్షణ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జే టౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ...
Goa’s Path to ST Political Reservation: Active Talks for 2027
As Goa edges closer to the 2027 assembly elections, the long-standing demand for political...
Shri Sandip J. Jacques, IAS: A Leader in Law & Governance
A distinguished 2009-batch AGMUT cadre IAS officer, Shri Sandip J. Jacques has built an...