ఏపీలో 11 గంటల వరకే ఒంటిపూట బడులు

0
100

*ఏపీలో '11 గంటల వరకే ఒంటిపూట బడులు'* 

 

అమరావతి :

 

ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43-45 డిగ్రీలకు చేరుతుండటంతో, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 09.05.2026*   *• ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి...
By Rajini Kumari 2026-05-09 13:59:39 0 97
Andhra Pradesh
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...
By Mobbu Venkatramana 2026-03-07 12:12:09 0 380
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 59
Telangana
ప్రజా సౌకర్యార్థం - ఆక్రమణలపై ఉక్కు పాదం : హైడ్రా కమిషనర్ కు వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు...
By Sidhu Maroju 2026-01-23 13:20:38 0 165
Telangana
AVN lake field global school inauguration
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్‌ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో...
By G k Nookala 2026-04-03 15:41:35 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com