దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు

0
77

*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు*

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల అనర్హుల పేర్లను తొలగించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓటర్లు నివాసం మారడం, మరణించడం, డూప్లికేట్ పేర్లు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయి. ఈ ప్రక్రియలో 2 కోట్ల మంది కొత్త ఓటర్లను కూడా చేర్చారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 45.8 కోట్లకు చేరింది. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా 16.6% ఓట్లు తొలగించబడ్డాయి.

 

Search
Categories
Read More
Telangana
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
By Sidhu Maroju 2026-04-16 15:05:52 0 250
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 154
Rajasthan
Rajasthan Eyes Tougher Penalties in New Biofuel Adulteration Law
The Rajasthan government is set to tighten regulations on biofuel adulteration, addressing...
By Bharat Aawaz 2025-07-17 07:42:11 0 1K
Telangana
ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్...
By Sidhu Maroju 2026-03-13 09:00:18 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com