మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.

0
97

మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉమేష్ కుటుంబ సభ్యులు మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెనమలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన బోడే ప్రసాద్
పెనమలూరు నియోజవర్గం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె...
By Rajini Kumari 2026-01-18 14:17:13 0 120
Andhra Pradesh
రప్ప రప్ప అని గీత దాటితే కటకటాలే వేట కొడవళ్ళు తల్వార్లతో కేక్ కటింగ్ నా ప్రశ్నిస్తున్న హోమ్ మినిస్టర్ అనిత గారు
*ప్రెస్ నోట్* *తేదీ: 27-12-2025*   *ఎన్టీఆర్ భవన్, మంగళగిరి*    *రప్పా...
By Rajini Kumari 2025-12-28 10:13:28 0 127
Andhra Pradesh
ముస్లిం... మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 08:06:30 0 489
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com