గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.

0
89

మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడుల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-03 05:50:49 0 191
Andhra Pradesh
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*   *అమరావతి*   *జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...
By Rajini Kumari 2025-12-27 10:43:30 0 181
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:41 0 45
Andhra Pradesh
విజయవాడ గుణదల విద్యుత్ సౌదలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నూతన కార్యాలయం ప్రారంభం గద్దె రామ్మోహన్
ప్రచురుణార్థం 08.04.26   *గుణదల విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్...
By Rajini Kumari 2026-04-08 16:29:51 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com