బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి

0
121

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఖాసిం వలి మరియు నందవరం. అధ్యక్షులు భీమ శేఖర్. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.

చేనేత వృత్తిలో ఉన్న వారికి, మగ్గాలు కలిగిన వారికి మరియు చేనేత కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు రేపు *ఉదయం 10 గంటలకు జరగబోయే తీర్ బజార్లో చేనేత.మీటింగ్ జయప్రదం. చేయవలసిందిగా.నాయకులు తెలిపారు .ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ చేనేత కార్మికుల పక్షాన నిలుస్తూ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు . నందవరం సీనియర్ నాయకులు మస్తాన.మాజీ సర్పంచ్ నర్సప్ప. గ్రామ ఉపాధ్యక్షులు. రెహమాన్.. జొల్లు తిమ్మన్న. శంకర్. పంపయ్య. చేనేత కార్మికులు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని పథకం వివరాలను తెలియజేసి, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Telangana
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.  NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
By Sidhu Maroju 2025-06-24 04:55:54 0 1K
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 234
Andhra Pradesh
పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.
చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY...
By Kothuru Murali 2026-03-29 07:27:57 0 128
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 377
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com