బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి

0
153

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఖాసిం వలి మరియు నందవరం. అధ్యక్షులు భీమ శేఖర్. విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.

చేనేత వృత్తిలో ఉన్న వారికి, మగ్గాలు కలిగిన వారికి మరియు చేనేత కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు రేపు *ఉదయం 10 గంటలకు జరగబోయే తీర్ బజార్లో చేనేత.మీటింగ్ జయప్రదం. చేయవలసిందిగా.నాయకులు తెలిపారు .ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ చేనేత కార్మికుల పక్షాన నిలుస్తూ, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. చేనేత రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు . నందవరం సీనియర్ నాయకులు మస్తాన.మాజీ సర్పంచ్ నర్సప్ప. గ్రామ ఉపాధ్యక్షులు. రెహమాన్.. జొల్లు తిమ్మన్న. శంకర్. పంపయ్య. చేనేత కార్మికులు కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని పథకం వివరాలను తెలియజేసి, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవo
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి...
By MERIGE MALLESH 2026-03-27 11:33:20 0 300
Business & Finance
Gold Prices Stay in Focus Across Bengaluru Markets
Gold prices continue to be closely monitored by jewellers, investors, and bullion traders in...
By Navya Sree 2026-06-30 07:39:06 0 88
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 293
Andhra Pradesh
చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు టిడిపి నాయకులు రంగశెట్టి నరేంద్ర
*చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి*   *టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర*  ...
By Rajini Kumari 2025-12-21 09:13:41 0 450
Andhra Pradesh
మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.
మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:38:12 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com