శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.

0
80

మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికై, ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. స్కూల్ గేమ్స్ లో భాగంగా 2025 నవంబర్ లో కాకినాడలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఏప్రిల్ 26 నుండి 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ స్క్వాష్ పోటీలలో శశాంక్ రెడ్డి పాల్గొంటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ సహాయకులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర...
By BABJI DADALA 2026-02-04 13:49:10 0 309
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 118
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com