శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ జట్టుకు ఎంపిక.

0
81

మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి జి. శశాంక్ రెడ్డి అండర్ 14 స్క్వాష్ ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికై, ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. స్కూల్ గేమ్స్ లో భాగంగా 2025 నవంబర్ లో కాకినాడలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఏప్రిల్ 26 నుండి 22 వరకు న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ స్క్వాష్ పోటీలలో శశాంక్ రెడ్డి పాల్గొంటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ సహాయకులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?
తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది,  తెలంగాణలో పేదల...
By Ponnala Srinivasrao 2026-04-04 01:24:37 0 173
Jammu & Kashmir
Intense Heatwave Scorches Jammu & Kashmir: Record Temperatures Raise Alarms
Intense Heatwave Scorches Jammu & Kashmir: Record Temperatures Raise Alarms Jammu/Srinagar,...
By BMA ADMIN 2025-05-23 10:15:00 0 2K
Andhra Pradesh
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-08 17:49:11 0 631
Andhra Pradesh
"పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"
పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని...
By Shyamala Yadagiri 2026-05-02 05:11:10 0 141
Andhra Pradesh
రాబోయే మూడు నెలల్లోKBN కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు
*ప్ర‌చుర‌ణార్థం* *28-12-2025*   *రాబోయే మూడు నెల‌ల్లో కె.బి.ఎన్. కాలేజీలో...
By Rajini Kumari 2025-12-28 10:00:39 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com