మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
Posted 2026-04-11 06:20:11
0
116
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత కండక్టర్ బూతు పదాలతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలో సుజల వసతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నందవరం మండల నాయకులు
నందవరం మండలం కేంద్రం ఎస్సీ కాలనీలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మిగనూరు...
పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా,...
ఫార్మా పెట్టుబడులతో హైదరాబాద్కు మరింత బలం
హైదరాబాద్లో ఔషధ తయారీ, పరిశోధన, బయోటెక్నాలజీ రంగాల్లో కొత్త పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి....
Secured Loans for Affordable Business Financing Options
Secured loans allow businesses and individuals to borrow funds by pledging valuable assets such...
Grow in India with Indian Subsidiary Registration
Expand your global business presence by setting up an Indian subsidiary with expert registration...