వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగాలి: ఏపీసీ అనురాధ.

0
102

మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా స్థాయి ప్రదర్శనలో సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలతో వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. పాఠశాల విద్యాశాఖ, ఉద్యం సంస్థ సంయుక్తంగా 9వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చాయని తెలిపారు. ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
By Pagadala Venkateswar 2026-03-14 03:12:09 0 121
Andhra Pradesh
పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.
ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical...
By Pagadala Venkateswar 2026-03-23 04:00:30 0 142
Telangana
పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి...
By Ponnala Srinivasrao 2026-04-19 01:30:39 0 76
Andhra Pradesh
RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్
ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార...
By Eslavath RameshNaik 2026-01-21 11:26:29 0 391
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com