అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.

0
98

మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌పై ఎంపీడీవో తాజ్ మస్రూర్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే నంబర్ 758/4లో జరుగుతున్న ఈ లేఅవుట్ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు, తనిఖీలు చేపట్టారు. పంచాయతీ కేవలం చిన్న ఇళ్లకు మాత్రమే అనుమతిస్తుందని, లేఅవుట్లకు తప్పనిసరిగా 'హుడా' (PJM HUDA) అనుమతి ఉండాలని ఎంపీడీవో స్పష్టం చేశారు. అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
మారుమూల పల్లె నుంచి మైదానం వరకు...జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన గిరిజన యువతి!
​ మహబూబాబాద్/గంగారం, ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్):  అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు...
By Bittu Bittu 2026-02-27 12:01:03 0 405
Andhra Pradesh
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-06 12:27:27 0 192
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com