మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.

0
92

మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై మంగళవారం రాళ్లు, కర్రలతో దాడి చేసి కాలు విరగ్గొట్టారు. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమిని రామకృష్ణ, రామయ్య, రెడ్డప్ప తదితరులు ఆక్రమిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. గతంలో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినా, ఆమెకు అండగా ఎవరూ లేరనే ధీమాతో నిందితులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Weather Alert: Heavy Rainfall Predicted
Weather Alert: Heavy Rainfall Predicted The India Meteorological Department has issued a yellow...
By BMA ADMIN 2025-05-23 07:01:19 0 2K
Andhra Pradesh
గూడూరు నగర పంచాయత్ లొ మునగాల
మునగాల జ్యోత్స్నా 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని...
By mahaboob basha 2025-06-19 14:42:14 1 1K
Andhra Pradesh
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా    _*జోరుగా కోడి పందాలు*_   *_కోర్టు తీర్పును లెక్క చేయని...
By Rajini Kumari 2026-01-14 12:32:20 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com