పుంగనూరు: దాడి కేసులో నిందితులకు జైలు శిక్ష

0
49

పుంగనూరుకు చెందిన యేసు, మరో ఇద్దరికి మదనపల్లి కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మనస్పర్ధల కారణంగా మాజీ భార్య నీలిమకు విడాకులిచ్చి, ఆమె పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశ్యంతో 2022 డిసెంబర్లో ఆమె, ఆమె భర్త వెంకటేశ్పై దాడి చేసినట్లు నేరం రుజువైంది # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 172
Andhra Pradesh
District Reorganization: అన్నమయ్య.. అటూ ఇటూ
ఇక రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం,...
By Pagadala Venkateswar 2026-01-05 11:54:29 0 184
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 324
Telangana
నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్...
By Sadaq Sadaq 2026-03-25 17:11:58 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com