పుంగనూరు నియోజకవర్గం : ఈతకు వెళ్లి మృతి

0
95

పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, పొదలపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయిన చంద్రశేఖర్ రెడ్డి (37) మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. చౌడేపల్లి ఎస్సై సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇంచార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు, తాళ్లు మరియు పాతాళ భైరవిని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీసి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, లోకేష్ రెడ్డి, ప్రకాష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
  -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన...
By Thalakayala Nagashiva 2026-04-12 10:04:29 0 167
International
భారత్-అమెరికా వాణిజ్య వివాదం: రైతుల హక్కులపై మోదీ కీలక ప్రకటన
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త సవాళ్లు తలెత్తాయి. ఇటీవల అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై...
By Triveni Yarragadda 2025-08-11 08:24:58 0 1K
Andhra Pradesh
Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
Andhra Case Filed Against Vidadala Rajani గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత రజనితో...
By Pagadala Venkateswar 2026-02-03 08:39:26 0 107
Andhra Pradesh
20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:24:06 0 35
Chhattisgarh
MSP Hike Sparks Joy for Chhattisgarh Farmers
The recent Union Cabinet decision to increase the Minimum Support Price (MSP) for 14 Kharif crops...
By Dunna Jessicaruth 2026-05-15 09:08:15 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com