మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.

0
100

మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు ఫాతిమా టైలరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటికి వచ్చి చూడగా, తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ. లక్షకు పైగా నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పగటిపూట జరిగిన ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-13 07:15:04 0 125
Telangana
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా:::...
By Bittu Bittu 2026-04-11 03:12:15 0 604
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Telangana
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
  ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ...
By Bittu Bittu 2026-02-03 11:49:44 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com