గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
37

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత యజ్ఞానికి హరికథ గాయని ఏలూరు కి చెందిన డాక్టర్ సప్ప భారతి గారికి హరికథ కాలక్షేపం కార్యక్రమం చేపడుతున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో మసీదులకు కొత్తూరు మురళి4.35లక్షలు అందజేసిన పెద్దిరెడ్డి
రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-03-15 10:27:00 2 301
Telangana
నిజామాబాద్: డిసియం వ్యాన్ ది......ఒకరి పరిస్థితి విషమం
దిసియం వ్యాన్ డికోని ముగురు తివ్రగాయల పలినట్లూరురల్ SHO శ్రీనివాస్ తిలిప్యారు. రూరల్ పోలీ స్టేషన్...
By Sadaq Sadaq 2026-02-28 00:02:24 0 108
Andhra Pradesh
నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి...
By Benguluri Madhubabu 2026-03-11 03:37:15 0 120
Manipur
প্রধানমন্ত্রী মোদি মণিপুর সফরে, বড় উন্নয়ন প্রকল্প উদ্বোধন
প্রধানমন্ত্রী #নরেন্দ্রমোদি আজ মণিপুর সফরে এসেছেন। এটি ২০২৩ সালের #জাতিগত_সহিংসতার পর তাঁর প্রথম...
By Pooja Patil 2025-09-13 06:28:07 0 172
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com