గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
100

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మహాభారతం అనేది చాలా గొప్ప కార్యం అని భారతం యొక్క ఆవశ్యకత ప్రజలందరూ తెలుసుకోవాలి అని పేర్కొన్నారు భారతం విశిష్టత గురించి తెలుసుకుని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని పేర్కొన్నారు ఈ మహాభారత యజ్ఞానికి హరికథ గాయని ఏలూరు కి చెందిన డాక్టర్ సప్ప భారతి గారికి హరికథ కాలక్షేపం కార్యక్రమం చేపడుతున్నారు 

Search
Categories
Read More
Manipur
Torrential Rains Trigger Landslides and Floods in Manipur
Heavy and continuous rainfall has triggered severe landslides across key routes between...
By Bharat Aawaz 2025-07-17 08:19:15 0 1K
Telangana
శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం...
By Poloju Bhaskar 2026-03-19 10:56:59 0 129
Telangana
నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన...
By Sadaq Sadaq 2026-03-05 17:37:50 0 109
Andhra Pradesh
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మొదటి దశగా
కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆస్పరి మండలంలోని ఏ.జి రోడ్డు నుంచి శంకరబండ, చిప్పగిరి మండలంలోని...
By mahaboob basha 2025-10-24 14:47:22 0 229
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com