హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|

0
276

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ పంపిణీ కి ముఖ్య అతిథులుగా..తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మెంబర్ గోగుల సరిత, లైఫ్ కోచ్ మైనంపల్లి రజిత, కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొల్లి కల్పన, సినీ నిర్మాత శ్రీ మల్లికా రెడ్డి, జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, మరియు శిశురక్షణ, అదేవిధంగా తెలంగాణ పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్, మరియూ భరోసా టీం, సభ్యులు ఈ కార్యక్రమానికి కి విచ్చేసి ఈ ప్యాడ్స్ వాడితే కలిగే ఉపయోగాలను బాలికలకు తెలియచేసారు.

 

అనంతరం శానిటరీ పాడ్స్ పంపిణి చేయడం జరిగింది. 

 

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వివిఆర్ గ్రూప్స్ చైర్మన్ అండ్ వాగ్నికా రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వెన్నమనేని 

విష్ణు రావు మాట్లాడుతూ.... 

 

పిల్లలకి మంచి ఏంటి చెడు (గుడ్ టచ్, బాడ్ టచ్) ఏంటి.. అని తెలియచేసిన అథితులకు కృతజ్ఞతలు తెలియచేసారు. విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలని అందరిలాగా ఉన్నతంగా యెదగాలని అని అయన ఆకాంక్షించారు. 

అలాగే జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలకి ఈ కార్యక్రమ ముఖ్యవుద్దేశాన్ని తెలియచేసారు. ఈ కార్యమాన్ని విజయవంతంగా జరిపేలా సహకరించిన పాఠశాల యాజమాన్యాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.   Sanitary Pads Awareness VVR Trust

Sidhumaroju

Search
Categories
Read More
Nagaland
Nagaland Expands Rural Healthcare Infrastructure Access
Nagaland is continuing efforts to strengthen healthcare infrastructure in rural and remote areas...
By Fathima Safa 2026-06-25 05:52:58 0 81
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-07-21 09:48:26 0 36
Andhra Pradesh
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు...
By Shyamala Yadagiri 2026-03-29 04:47:17 0 348
Andhra Pradesh
మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారుల పరిశీలన.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ఆదివారం క్షేత్రస్థాయి...
By Pagadala Venkateswar 2026-04-27 05:35:06 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com