భార్యా మరో యువకునితో లేచిపోయిందని కాలు నరుక్కున్న యువకుడు.

0
156

భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మదనపల్లి మాదినకొండలో జరిగింది. కర్ణాటకకు చెందిన శ్రీరాములు, తన భార్య పవిత్ర నెల రోజుల క్రితం వెళ్లిపోవడంతో తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. అవమాన భారంతో సోదరి ఇంటికి వచ్చిన ఆయన, అడవిలోకి వెళ్లి మద్యం సేవించి, కత్తితో తన ఎడమ కాలును తెగనరుక్కున్నాడు. కేకలు విని స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో విశేష నిత్య పూజలు భారీగా పెరిగిన భక్తుల తాకిడి
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,19 డిసెంబర్ 2025*...
By Rajini Kumari 2025-12-19 10:44:05 0 230
Andhra Pradesh
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన...
By Boiena Rajesh 2026-06-18 05:28:51 0 145
Andhra Pradesh
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు  15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:10:49 0 176
SURAKSHA
​. వేగవంతమైన స్పందన - పెట్రోలింగ్ వ్యవస్థ
ఒంటరిగా ఉంటున్న వృద్ధులను ఆదుకునేందుకు పోలీసులు 'భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి...
By Kalaga Sailaja 2026-06-29 08:29:50 0 39
Andhra Pradesh
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక   * గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
By Rajini Kumari 2026-01-02 12:39:06 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com