రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు

0
251

రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జీనించుకోలేని వైసీపీ కుట్రలు అమరావతిపై దుష్ప్రచారం రాజకీయ కుట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిపుణులు సూచనలతో నిర్ణయించిన రాజధాని దీనిపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైనది కాదు ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వాస్తవాలు ఆధారంగా ఉండాలి రాజకీయ లాభాల కోసం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దెబ్బతీయటమే వైసీపీ లక్ష్యం పెట్టుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం ప్రజలను నమ్మకాన్ని డబ్బు తీసే విధంగా ఈ విధమైన ప్రకటనలు సరైనవి కాదు అని ఖండిస్తున్నాము శ్రీకాంత్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి అమరావతి విషయంలో చంద్రబాబు లాభపడ్డారు అని ఆధారం లేని నిరాహారమైన ఆరోపణ చేస్తూ ప్రజల్లో అవహాలు కలిగించేందుకు మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు అని ప్రజలు గ్రహిస్తున్నారని మీరు తెలుసుకోవాలి మీరు ఈ ఇన్సైడర్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటారు కోర్టుల్లో నిలబడని ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అబద్ధాన్ని నిజం చేయదు ఏ విచారణలోని ఇది నిరూపితం కాలేదు అని మీరు గ్రహించాలి శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీలు అమరావతిని వ్యతిరేకించే అని మీరు వసంతం మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీలు పలు ఎంపికలు సూచించాయి అమరావతి కూడా ఒక బలమైన ఎంపిక పరిగణించబడింది అమరావతి అనుకూల ప్రాంతం కాదు అని మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి అమరావతి కంటే మెరుగైన లొకేషన్ చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్న అమరావతి కవోలికంగా అనుకూలం ఈ ప్రాంతం రాష్ట్ర మధ్యలో ఉండటం వల్ల అన్ని ప్రాంతాలు కనికవిటి సులభం భూభాగం రవాణా నీటి వనరులు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్ని తప్పుగా చూపించడం మీ వైఎస్ఆర్సిపి కి అవివేకం అని ప్రజలు గమనిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి పైన ఫైర్ అయిన ఐటిడీపీ కార్యనిర్హక కార్యదర్శి నాగేంద్ర నాయుడు

Search
Categories
Read More
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 111
Telangana
ఖమ్మం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు..
ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
By Krishna Balina 2026-03-06 09:48:03 0 204
Andhra Pradesh
హోమ్ స్టే అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   *ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో...
By Rajini Kumari 2025-12-16 08:09:10 0 146
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2026-03-15 10:20:42 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com