రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం

0
251

చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నవి ముఖ్య అతిధులుగా బాపట్ల జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి మాధవి,విశిష్ట అతిధులుగా హైస్కూల్ సోషల్ అసిస్టెంట్ రాజు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ గవిని మణికుమార్ మాట్లాడుతూ దుగ్గి వెంకటనారాయణ,సుజాత ,మిరియాల బసవ పున్నమ్మ, బాబురావు కుమారుడు నాగేంద్ర ఫణికుమారు " 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రధమ, ద్వితీయ,తృతియా స్థానం సాధించిన వారికి వేరు వేరుగా నగదు పంపిణి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంతో విద్యార్థుల అకడమిక్, క్రమశిక్షణ, క్విజ్,ఆటల పోటీలలో విజయం సాధించినవారికి అతిధులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారని,క్రమశిక్షణతో విదనభ్యసించి తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ ఎన్.పావని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Jharkhand
Digital Health Boost: State Hospitals to Get Fully Auto-Labs
The Jharkhand Health Department is taking a giant leap toward modernization. Additional Chief...
By Dunna Jessicaruth 2026-05-15 09:55:43 0 83
Andhra Pradesh
డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల...
By Karapati Gopi 2025-12-28 03:25:49 0 397
Andhra Pradesh
నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ,...
By Pagadala Venkateswar 2026-04-08 12:46:58 0 137
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-02 06:53:09 0 323
Andhra Pradesh
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
By Kothuru Murali 2026-04-19 11:23:55 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com