పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.

0
61

గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రమణ (41), భార్య గాయత్రి (35)లపై కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. తమ పొలంలోకి మంజులకు చెందిన పశువులు వెళ్లి పంటను నాశనం చేశాయని, దీనిపై మందలించడంతో మంజుల కుటుంబ సభ్యులు దంపతులపై దాడి చేశారని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం: అవగాహన సకాలంలో గుర్తించకపోతే చూపు కోల్పోతారు
అన్నమయ్య జిల్లా సోమల మండలం పొదలగుంట్లపల్లిలో గురువారం గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ...
By Kothuru Murali 2026-03-13 07:59:45 0 92
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 199
Bharat Aawaz
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
By Bharat Aawaz 2025-07-08 17:56:35 0 925
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com