మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.

0
116

మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఫిర్యాదును వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మొత్తం 334 అర్జీలు స్వీకరించి గడువులోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Search
Categories
Read More
Kerala
Kerala Bills Spark Clash Over Control and Reform
The Kerala Assembly session is set to witness intense debate over key bills, including the...
By Pooja Patil 2025-09-15 05:13:47 0 221
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 198
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 153
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com