రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
150

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో కలిపి 16 పాయింట్లు తనిఖీలు సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసు నమోదు జరిమానాలు విధింపు ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 

Search
Categories
Read More
Telangana
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక...
By Vadla Egonda 2025-06-04 12:27:27 0 2K
Andhra Pradesh
శ్రీకాకుళం నూతన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కున రాజారావు
జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా...
By Manda Ramkumar 2026-03-27 04:55:05 0 152
Andhra Pradesh
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-25 12:44:26 0 142
Telangana
హోలీ సంబరాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్...
By Sidhu Maroju 2026-03-04 10:37:28 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com