పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

0
86

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ చైర్మన్‌గా రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా బుడ్డన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్, జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రెజరర్‌గా శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు పూలమాలలతో సన్మానించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Manipur
প্রধানমন্ত্রী মোদি মণিপুর সফরে, বড় উন্নয়ন প্রকল্প উদ্বোধন
প্রধানমন্ত্রী #নরেন্দ্রমোদি আজ মণিপুর সফরে এসেছেন। এটি ২০২৩ সালের #জাতিগত_সহিংসতার পর তাঁর প্রথম...
By Pooja Patil 2025-09-13 06:28:07 0 172
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:52:50 0 89
Andhra Pradesh
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*  ...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...  ...
By Rajini Kumari 2026-01-27 11:38:51 0 124
Telangana
పట్టాలెక్కిన ప్రగతి: ప్రయాణికులకు ఇక సాఫీ ప్రయాణం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)    మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల...
By Sidhu Maroju 2026-01-28 05:58:00 0 129
Andhra Pradesh
అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రష్యన్ ప్రతినిధి లియాగుట్ల జయరాములు
*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన*  *రష్యన్ ప్రతినిధి* *లియాగుట్ల జయరాములు*  ...
By Rajini Kumari 2025-12-31 10:18:18 0 153
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com